ఖతార్లో సందడి చేయనున్న షారుక్
- April 25, 2018
దోహా: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ఖాన్ ఖతార్లో సందడి చేయనున్నారు. ఏప్రిల్ 26న ఆయన దోహాలోని ఓ జ్యుయెలరీ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. కళ్యాణ్ జ్యుయెలర్స్ షోరూం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారనీ, పెద్ద సంఖ్యలో అభిమానులు ఆయన్ని చూసేందుకు ఆ కార్యక్రమానికి హాజరవుతారనీ నిర్వాహకులు చెబుతున్నారు. లులు హైపర్ మార్కెట్ పక్కనే ఈ కళ్యాణ్ జ్యుయెలర్స్ షోరూం ఏర్పాటయ్యింది. రాత్రి 9 గంటలకు ఈ ప్రారంభోత్సవం జరుగుతుంది. ప్రారంభోత్సవం సందర్భంగా ఐదుగురు లక్కీ విన్నర్స్కి 8 గ్రాముల గోల్డ్ గెల్చుకునే అవకాశం వుందనీ, అలాగే సూపర్ స్టార్ షారుక్తో సెల్ఫీ దిగే అవకాశం కల్పిస్తున్నామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఖతార్లో ఇప్పటికే కళ్యాణ్ జ్యుయెలర్స్కి 7 బ్రాంచీలు వున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









