రజనీ చిత్రంలో 'విజయ్ సేతుపతి'
- April 26, 2018రజనీకాంత్ కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్ర నిర్మాణసంస్థ సన్పిక్చర్స్ స్వయంగా ప్రకటించింది. ఈ చిత్రంలో ఆయన ప్రతినాయక పాత్రలో కన్పిస్తారని తెలుస్తోంది. కార్తీక్ సుబ్బరాజు తొలి చిత్రం 'పిజ్జా'లో విజయ్ సేతుపతి కథానాయకుడు. విజయ్ సేతుపతి ప్రస్తుతం మణిరత్నం చిత్రంతో పాటు 'సైరా'లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?