దొంగిలించిన డీజిల్ అమ్మకాలు: ఇద్దరు వలసదారుల అరెస్ట్
- April 26, 2018
మస్కట్: ఇద్దరు వలసదారులు తాము పనిచేస్తున్న ప్రాంతం నుంచి డీజిల్ని దొంగిలించి, అలా దొంగిలించిన డీజిల్ని వేరే చోట విక్రయిస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. అదామ్ పోలీస్ స్టేషన్ - క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఇద్దరు ఆసియా జాతీయుల్ని అరెస్ట్ చేసిందనీ, వారి నుంచి 33 ట్యాంకుల్ని (డీజిల్ స్టోరేజ్ కోసం వినియోగిస్తున్నవి) స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









