మస్కట్:వలస మహిళ హత్య కేసులో నిందితురాలి అరెస్ట్
- April 26, 2018మస్కట్: ఆఫ్రికాకి చెందిన ఓ మహిళను హత్య చేసిన కేసులో పోలీసులు ఒమనీ మహిళ ఒకర్ని అదుపలోకి తీసుకున్నారు. దోఫార్లో ఈ ఘటన జరిగింది. ఆఫ్రికన్ మహిళను తీవ్రంగా కొట్టి, అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి చంపినట్లుగా నిందితురాలిపై అభియోగాలు మోపబడ్డాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - దోఫార్ పోలీస్ నిందితురాలిని అరెస్ట్ చేశారు. నిందితురాలు తన నేరాన్ని అంగీకరించిందని పోలీసులు చెప్పారు. నిందితురాలిని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు. తదుపరి విచారణ జరుగుతోంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..