మస్కట్:వలస మహిళ హత్య కేసులో నిందితురాలి అరెస్ట్
- April 26, 2018మస్కట్: ఆఫ్రికాకి చెందిన ఓ మహిళను హత్య చేసిన కేసులో పోలీసులు ఒమనీ మహిళ ఒకర్ని అదుపలోకి తీసుకున్నారు. దోఫార్లో ఈ ఘటన జరిగింది. ఆఫ్రికన్ మహిళను తీవ్రంగా కొట్టి, అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి చంపినట్లుగా నిందితురాలిపై అభియోగాలు మోపబడ్డాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - దోఫార్ పోలీస్ నిందితురాలిని అరెస్ట్ చేశారు. నిందితురాలు తన నేరాన్ని అంగీకరించిందని పోలీసులు చెప్పారు. నిందితురాలిని జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు. తదుపరి విచారణ జరుగుతోంది. హత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ