నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలతో రెండు దేశాల్లో రాజకీయ దుమారం
- May 12, 2018
ముంబై మారణకాండలో పాకిస్థాన్ ప్రమేయం ఉందని ప్రకటించి సంచలనం రేపారు పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్. 2008 నవంబరు 26న ముంబైకి వెళ్లినది పాకిస్థానీ ఉగ్రవాదులేనని డాన్ పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పేర్కొనడం రెండు దేశాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. ''ప్రభుత్వాలతో పరోక్ష సంబంధం ఉన్న ఉగ్రవాద తండాలు విశృంఖలంగా చెలరేగి సరిహద్దులు దాటడానికి అనుమతించడం సరైన చర్యేనా? ముంబైలో 150 మందిని ఊచకోత కోసేందుకు సహకరించడం కరెక్టేనా? అందుకే మనం ప్రపంచదేశాల్లో ఏకాకి అయ్యాం. ఈ పరిస్థితి మారాలి'' అని నవాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!