మెకును: 40 మంది మిస్సింగ్
- May 26, 2018మెకును గాలుల తీవ్రత నేపథ్యంలో సదరన్ ఒమన్లో భారీ నష్టం చోటు చేసుకుంది. యెమెనీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 40 మంది గల్లంతయ్యారు. వీరిలో ఇండియన్స్, యెమనీస్, సుడానీస్ పౌరులున్నారు. వేలాది జంతువుల్ని రాకాసి గాలులు బలిగొన్నాయి. ఎలక్ట్రిసిటీ, టెలి కమ్యూనికేషన్ రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మెటియరోలాజికల్ డిపార్ట్మెంట్స్ వెల్లడించిన వివరాల ప్రకారం మెకును మరింత తీవ్ర రూపం దాల్చుతున్నట్లు తెలుస్తోంది. తీరాన్ని తాకి, దాటే సమయంలో మరింత విధ్వంసం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..