సినీ స్టార్స్ - పోలీసుల మధ్య క్రికెట్ మ్యాచ్..
- June 03, 2018
పోలీసులు, ప్రజల మధ్య అనుంబంధాన్ని పెంచేందుకు గాను పోలీసులు ఓ వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. పీపుల్స్ లీగ్(హెచ్పీఎల్) పేరుతో పోలీసులకు , సినీ స్టార్స్ కు మధ్య క్రికెట్ మ్యాచ్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ సేడియం ఈ మ్యాచ్ ఆడనున్నారు. ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన జట్టుతో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, యువ కథనాయకులు నాని, అఖిల్, విజయ్ దేవరకొండ తదితరులు ఆడనున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.
ఎల్బీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 5.30గంటలకు జరుగనున్న క్రికెట్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, అతిథులుగా డీజీపీ మహేందర్ రెడ్డి, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేదీలు వస్తున్నారని ప్రజలందరూ ఈ మ్యాచ్ ను చూసేందుకు రావొచ్చని అంజనీకుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







