దోహా:రెడ్ పామ్ వీవిల్పై మినిస్ట్రీ వార్నింగ్
- June 04, 2018దోహా: మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీస్ అండ్ ఎన్విరాన్మెంట్, రెడ్ పామ్ వీవిల్పై ఖతార్ ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఎర్రని రంగులో వుండే ఈ పురుగు ఎవరికైనా కన్పిస్తే వెంటనే, అగ్రికల్చరల్ ఎఫైర్స్ అండ్ ప్లాంట్ క్వారంటీన్ డిపార్ట్మెంట్కి సమాచారం అందించాలని మినిస్ట్రీ సూచించింది. రెడ్ పామ్ వీవిల్ లార్వా, పామ్ ట్రీస్ ట్రంక్స్లోకి చొచ్చుకుపోతాయి. మీటరు దూరం వరకు ఇవి వ్యాపిస్తాయి. తద్వారా పామ్ ట్రీస్ బలహీనమై, నేల కూలిపోతాయి. కోకనట్ పామ్, డేట్ పామ్, ఆయిల్ పామ్లకు ఈ పురుగు కారణంగా విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. ఎరుపు రంగులో వుండే ఈ పురుగుపై నల్లని మచ్చలు వుంటాయి. 2.5 సెంటీ మీటర్ల పొడవు, 1.2 సెంటీమీటర్ల వెడల్పు వుంటాయివి.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్