దోహా:రెడ్ పామ్ వీవిల్పై మినిస్ట్రీ వార్నింగ్
- June 04, 2018
దోహా: మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీస్ అండ్ ఎన్విరాన్మెంట్, రెడ్ పామ్ వీవిల్పై ఖతార్ ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఎర్రని రంగులో వుండే ఈ పురుగు ఎవరికైనా కన్పిస్తే వెంటనే, అగ్రికల్చరల్ ఎఫైర్స్ అండ్ ప్లాంట్ క్వారంటీన్ డిపార్ట్మెంట్కి సమాచారం అందించాలని మినిస్ట్రీ సూచించింది. రెడ్ పామ్ వీవిల్ లార్వా, పామ్ ట్రీస్ ట్రంక్స్లోకి చొచ్చుకుపోతాయి. మీటరు దూరం వరకు ఇవి వ్యాపిస్తాయి. తద్వారా పామ్ ట్రీస్ బలహీనమై, నేల కూలిపోతాయి. కోకనట్ పామ్, డేట్ పామ్, ఆయిల్ పామ్లకు ఈ పురుగు కారణంగా విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. ఎరుపు రంగులో వుండే ఈ పురుగుపై నల్లని మచ్చలు వుంటాయి. 2.5 సెంటీ మీటర్ల పొడవు, 1.2 సెంటీమీటర్ల వెడల్పు వుంటాయివి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!