'యుద్ధ భూమి' సినిమా సెన్సార్ పూర్తి..
- June 06, 2018
సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో మలయాళం లో తెరకెక్కిన చిత్రం '1971 బియాండ్ బోర్డర్స్'. గత ఏడాది మలయాళం లో ఈ మూవీ విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం లో అల్లు శిరీష్ సోల్జర్ పాత్రలో కనిపించాడు. 1970కి ముందు ఇండియా బార్డర్లో ఏం జరిగింది ? అన్న ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఇప్పుడు ఈ మూవీ యుద్ధ భూమి పేరుతో తెలుగులో జూన్ 22న విడుదల కాబోతుంది.
ఈ సందర్బంగా ఈ చిత్ర సెన్సార్ పూర్తి అయ్యింది. ఈ చిత్రానికి మేజర్ రవి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జాష్ రాజ్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్స్ పై ఏయన్ బాలాజీ తెలుగులోకి అనువాదించారు. ఈ చిత్రానికి సిద్ధార్ద్ విపిన్ సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







