'యుద్ధ భూమి' సినిమా సెన్సార్ పూర్తి..
- June 06, 2018
సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో మలయాళం లో తెరకెక్కిన చిత్రం '1971 బియాండ్ బోర్డర్స్'. గత ఏడాది మలయాళం లో ఈ మూవీ విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం లో అల్లు శిరీష్ సోల్జర్ పాత్రలో కనిపించాడు. 1970కి ముందు ఇండియా బార్డర్లో ఏం జరిగింది ? అన్న ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఇప్పుడు ఈ మూవీ యుద్ధ భూమి పేరుతో తెలుగులో జూన్ 22న విడుదల కాబోతుంది.
ఈ సందర్బంగా ఈ చిత్ర సెన్సార్ పూర్తి అయ్యింది. ఈ చిత్రానికి మేజర్ రవి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జాష్ రాజ్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్స్ పై ఏయన్ బాలాజీ తెలుగులోకి అనువాదించారు. ఈ చిత్రానికి సిద్ధార్ద్ విపిన్ సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







