అసంతృప్తిగా ముగిసిన జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు
- June 10, 2018
జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు అసంతృప్తిగా ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలను కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో ఇరు దేశాధినేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ట్రూడో వైఖరిపై మండిపడ్డ ట్రంప్ అమెరికాలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆటోమొబైల్ వస్తువులపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. జీ7 దేశాల సంయుక్త ప్రకటన నుంచి కూడా అమెరికా దూరంగా ఉంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
తాజా వార్తలు
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!







