అసంతృప్తిగా ముగిసిన జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు
- June 10, 2018
జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సు అసంతృప్తిగా ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలను కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో ఇరు దేశాధినేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ట్రూడో వైఖరిపై మండిపడ్డ ట్రంప్ అమెరికాలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆటోమొబైల్ వస్తువులపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. జీ7 దేశాల సంయుక్త ప్రకటన నుంచి కూడా అమెరికా దూరంగా ఉంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







