'ప్రేమ నాకోసం నిలవలేదు..జీవిత సత్యాన్ని స్వాగతించాను'
- June 11, 2018
బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయిరాలా ప్రస్తుతం సంజయ్దత్ బయోపిక్ 'సంజూ'లో సంజయ్ తల్లి నర్గీస్ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ మరోసారి ప్రేమను అందుకోవాలని అనుకోవటం లేదని, ఇప్పుడు కెరియర్పై దృష్టి పెట్టానని అన్నారు. తాను అనారోగ్యం పాలయిన తరువాత జీవితంలోని గొప్పదనం తెలిసిందన్నారు. క్యాన్సర్ బారిన పడి కోలుకున్న మనీషా కొయిరాలా... క్యాన్సర్ బాధితురాలైన దివంగత నటి నర్గీస్ పాత్ర పోషిస్తుండటం విశేషం.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







