'ప్రేమ నాకోసం నిలవలేదు..జీవిత సత్యాన్ని స్వాగతించాను'
- June 11, 2018
బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయిరాలా ప్రస్తుతం సంజయ్దత్ బయోపిక్ 'సంజూ'లో సంజయ్ తల్లి నర్గీస్ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ మరోసారి ప్రేమను అందుకోవాలని అనుకోవటం లేదని, ఇప్పుడు కెరియర్పై దృష్టి పెట్టానని అన్నారు. తాను అనారోగ్యం పాలయిన తరువాత జీవితంలోని గొప్పదనం తెలిసిందన్నారు. క్యాన్సర్ బారిన పడి కోలుకున్న మనీషా కొయిరాలా... క్యాన్సర్ బాధితురాలైన దివంగత నటి నర్గీస్ పాత్ర పోషిస్తుండటం విశేషం.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







