ప్రవాస భారతీయుడి దర్శకత్వంలో 'గీతాంజలి 2' సినిమా
- June 17, 2018
ప్రవాస భారతీయుడి దర్శకత్వంలో 'గీతాంజలి 2' హైదరాబాద్: 'గీతాంజలి' చిత్రంలో దెయ్యం పాత్రలో నవ్వులూ పూయిస్తూ భయపెట్టారు నటి అంజలి. 2014లో విడుదలైన ఈ సినిమాకు రాజ్ కిరణ్ దర్శకత్వం వహించారు. హాస్యనటులు శ్రీనివాస్, మధునందన్, హర్షవర్ధన్ రానే, బ్రహ్మానందం, అలీ కీలక పాత్రలు పోషించారు. రావు రమేశ్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. రచయిత కోనవెంకట్ 'గీతాంజలి 2' తీయబోతున్నట్లు ట్విటర్ ద్వారా ప్రకటిస్తూ ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రవాస భారతీయుడు దర్శకత్వం వహించనున్నట్లు పేర్కొన్నారు. మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సన్నద్ధమైనట్లు చెప్పారు. ఈ సినిమా కోసం అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధంగా ఉందన్నారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







