ప్రవాస భారతీయుడి దర్శకత్వంలో 'గీతాంజలి 2' సినిమా
- June 17, 2018
ప్రవాస భారతీయుడి దర్శకత్వంలో 'గీతాంజలి 2' హైదరాబాద్: 'గీతాంజలి' చిత్రంలో దెయ్యం పాత్రలో నవ్వులూ పూయిస్తూ భయపెట్టారు నటి అంజలి. 2014లో విడుదలైన ఈ సినిమాకు రాజ్ కిరణ్ దర్శకత్వం వహించారు. హాస్యనటులు శ్రీనివాస్, మధునందన్, హర్షవర్ధన్ రానే, బ్రహ్మానందం, అలీ కీలక పాత్రలు పోషించారు. రావు రమేశ్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. రచయిత కోనవెంకట్ 'గీతాంజలి 2' తీయబోతున్నట్లు ట్విటర్ ద్వారా ప్రకటిస్తూ ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రవాస భారతీయుడు దర్శకత్వం వహించనున్నట్లు పేర్కొన్నారు. మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సన్నద్ధమైనట్లు చెప్పారు. ఈ సినిమా కోసం అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధంగా ఉందన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!