ఫేక్ బాంబ్: బహ్రెయినీ టీనేజర్కి జైలు
- June 22, 2018
హై క్రిమినల్ కోర్టు ఓ బహ్రెయినీ యువకుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. నిందితుడు, తన సోదరుడితో కలిసి ఫేక్ బాంబు తయారీలో నైపుణ్యం సంపాదించినట్లు విచారణలో నిర్ధారణ అయ్యింది. 2016, మే 22న జిద్ అలి ప్రాంతంలో ఓ డివైజ్ని కనుగొన్నారు. ఈ హోక్స్ బాంబ్ని ప్లాస్టిక్ బాక్స్తో తయారు చేశారు. ఎంపీ3 గ్యాడ్జెట్తో కనెక్ట్ చేసి, టేప్ చేశారు. ఈ ఘటనలో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. జిద్ అలి ప్రాంతంలో ఎక్కువగా జనం గుమికూడే ప్రాంతంలో ఆ ఫేక్ బాంబ్ని పెట్టి, జనాన్ని భయపెట్టాలనుకున్నట్టు నిందితుడు తెలిపాడు. తీవ్రవాద భావజాలంతోనే ఈ ఫేక్ బాంబ్ని నిందితుడు తయారు చేసినట్లు ప్రాసిక్యూటర్స్ తెలిపారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!