పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధరలు..
- July 04, 2018
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. తాజాగా బంగారం ధర రూ.210 పెరిగి రూ.31,570కి చేరుకుంది. ధర పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే వెండి ధర మాత్రం తగ్గి రూ.40వేల మార్కుకు పడిపోయింది. కిలో వెండి మార్కెట్ ధరని అనుసరించి రూ.400 తగ్గి రూ.39,910కి చేరింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!