ఇండోనేషియాలో నౌక ప్రమాదం : 34 మంది మృతి
- July 05, 2018_1530858620.jpg)
ఇండోనేషియాలో నౌక ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 34 మంది మృతి చెందారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...సులవేసీ నుంచి సెలయార్ తీరానికి బయల్దేరిన కేఎం లెస్తారీ నౌక ప్రమాదానికి గురైంది. నౌక బయల్దేరిన సమయంలో 198 మంది ప్రయాణీకులున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్