మిస్త్రీపై వేటు సరైనదే
- July 09, 2018
తనను టాటా సన్స్ ఛైర్మన్గా తొలగించడాన్ని సవాలు చేస్తూ సైరస్ మిస్త్రీ వేసిన పిటీషన్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ కొట్టివేసింది. మిస్త్రీ తొలగించేందుకు టాటాసన్స్ బోర్డుకు పూర్తి అధికారం ఉందని తెలిపింది. ఈ కేసును ఎన్సీఎల్టీలో న్యాయమూర్తులు ప్రకాశ్కుమార్, సేనపతిల బెంచ్ విచారించింది. కంపెనీ బోర్డులో మెజారిటీ డైరెక్టర్ల మిస్త్రీ కోల్పోయారని ట్రైబ్యూనల్ పేర్కొంది. కీలకమైన సమచారాం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు పంపడం, మీడియాకు లీక్ చేయడంతో పాటు నేరుగా మీడియాతో మాట్లాడటంతో డైరెక్టర్ల బోర్డు మిస్త్రీపై విశ్వాసం కోల్పోయిందని ట్రైబ్యూనల్ అభిప్రాయపడింది. ఎన్సీఎల్టీ తీర్పు తనకు ఆశ్చర్యం కల్గించలేదని మిస్త్రీ అన్నారు. మైనార్టి షేర్ హోల్డర్ల ప్రయోజనాలను ట్రైబ్యూనల్ పట్టించుకోలేదని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!