ఆఫ్ఘన్లో ఆత్మాహుతి దాడి భీభత్సం
- July 10, 2018
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లోని జలాలాబాద్లోని చెక్పాయింట్ వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఆఫ్ఘన్ భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ ఆత్మాహుతి దాడిలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు ఉన్నట్లు నాన్గర్హర్ ప్రొవిన్షియల్ గవర్నర్ మీడియాకు వెల్లడించారు. మరో నలుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మాహుతి దాడికి అక్కడున్న పలు వాహనాలు, దుకాణాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. సూసైడ్ అటాక్ నేపథ్యంలో అక్కడి భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. జలాలాబాద్లో జూలై 1న జరిగిన దాడుల్లో 19 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!