ఒమన్లో అగ్ని ప్రమాదం: నలుగురి మృతి
- July 17, 2018
మస్కట్:అగ్ని ప్రమాదంలో ఓ వ్యక్తి, ముగ్గురు చిన్నారులు మృతి చెందినట్లు పబ్లిక్ అథారిటీ అండ్ సివిల్ డిఫెన్స్ (పిఎసిడిఎ) వెల్లడించింది. ఇద్దరు కుమారులతో సహా తండ్రి ఈ ఘటనలో మృతి చెందగా, బంధువు అయిన మరో బాలిక కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో మరో వ్యక్తి పొగ పీల్చడంతో అస్వస్థతకు గురవగా, ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ ఘటనపై స్పందిస్తూ, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది. మృతి చెందిన వ్యక్తి అరబిక్ ప్రొఫెసర్. అబ్దుల్లా బిన్ మొహమ్మద్ అల్ హుస్సేని, అరబిక్ లాంగ్వేజ్ టీచర్గా ముసా బిన్ అలి ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!