హైదరాబాద్:ఉమ్రా బయల్దేరి వెళ్లిన యాత్రికులు
- July 20, 2018హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి అల్ మీజాన్ ఉమ్రా యాత్రికులు ఉమ్రా భయలుదేరి వెళ్ళారు. 50 మంది గల ఈ గ్రూప్ సభ్యులను హైదరాబాద్ నుంచి ఉమ్రాకు అల్ మీజాన్ మెనెజింగ్ డైరక్టర్ హఫెజ్ మహమ్మద్ ఫయాజ్ అలి తీసుకుని భయలుదేరారు . 2018 లో ఇండియాలోనే మెుట్టమెుదటి గ్రూప్ కావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కుటుంబ సభ్యులతో సందడి నెలకోంది. యాత్రికులు మక్కాలో ఎనిమిది రోజులు మదీనా లో ఎనిమిది రోజులు ఉండి ప్రత్యేక ప్రార్దనలు జరుపుతారని హఫేజ్ అలి తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల