ఫేక్ బాంబర్స్పై ట్రయల్ ప్రారంభం
- July 24, 2018
ఫేక్ బాంబ్కి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు, న్యాయస్థానంలో విచారణను ఎదుర్కొంటున్నారు. 2017 జనవరి 13న జిద్ అలి హైవేపై ఇద్దరు వ్యక్తులు ఫేక్ బాంబ్ని అమర్చి, స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేయాలనుకున్నారు. ఈ ఘటనలో తొలి నిందితుడ్ని డిఎన్ఏ శాంపిల్స్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేసి, అభియోగాలు మోపారు. విచారణ సందర్భంగా నిందితుడు, ఫేక్ బాంబ్ని మరో వ్యక్తితో కలిసి తయారు చేసినట్లు అంగీకరించాడు. స్థానికంగా వున్న ప్రజల్లో భయాందోళనలు కలిగించడానికే ఈ పని చేసినట్లు నిందితుడు పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!