మునిగిపోతున్న బోటు నుంచి ఆరుగుర్ని రక్షించిన కోస్ట్గార్డ్
- July 24, 2018
కువైట్: ఫైలకా నుంచి సాల్మియాకు వెళుతూ ఓ బోటు మునిగిపోగా, సకాలంలో స్పందించిన కోస్ట్గార్డ్, సీ రెస్క్యూమెన్ ఆ బోటు నుంచి ఆరుగుర్ని రక్షించారు. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మినిస్ట్రీకి చెందిన రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఈ వివరాల్ని వెల్లడించింది. మరో కేసులో కోస్ట్గార్డ్, ఈత కొడుతూ మునిగిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీయడం జరిగింది. మునిగిపోతున్న వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని అందుకున& అధికారులు, సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి, మృతదేహాన్ని వెలికి తీశారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..