టుసాడ్స్లో కొలువు దీరనున్న షాహిద్
- July 25, 2018
'పద్మావత్' సినిమాలో మహారాజా రతన్సింగ్ పాత్రలో అలరించిన బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్కు అరుదైన గౌరవం దక్కింది. టుసాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇది ఢిల్లీలోని మ్యూజియంలోనా? లేదా లండన్లోనా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తూ షాహిద్ కపూర్ తన ఇన్స్టాగ్రామ్లో 'త్వరలో వస్తున్నాను' అనే క్యాప్షన్తో ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఇటీవలే 'పద్మావత్' సినిమాలో నటించిన దీపికా పదుకుణెకు కూడా ఈ అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!