హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కాలేజ్ ఏర్పాటు చేయనున్న బిటిఇఎ
- July 26, 2018
బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ (బిటిఇఎ), కొత్త హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కాలేజ్ని ఏర్పాటు చేయనుంది. ఈ ఇంటర్నేషనల్ కాలేజ్కి 'వాటెల్' అనే పేరుని ప్రతిపాదించారు. నేషనల్ వర్క్ ఫోర్స్ని హాస్పిటాలిటీ సెక్టార్ కోసం ట్రైన్ అప్ చేయడమే ఈ కాలేజ్ లక్ష్యం. కింగ్డమ్లో టూరిజం సెక్టార్ అభివృద్ధి కోసం జరుగుతున్న కృషికి తగ్గ ఫలితాలు లభిస్తున్నాయని ఈ సందర్భంగా బిటిఇఓ పేర్కొంది. బిటిఇఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షేక్ ఖాలెద్ బిన్ హమూద్ అల్ ఖలీఫా మాట్లాడుతూ, టూరిజం హాస్పిటాలిటీ రంగంలో బహ్రెయినీలకు మెరుగైన అవకాశాలు రానున్న రోజుల్లో దక్కబోతున్నాయనీ, ఈ రంగానికి సమీప భవిష్యత్తులో అద్భుతమైన ప్రగతి వుంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..