మనామా:భారతీయ వలసదారుడి మృతి

- July 26, 2018 , by Maagulf
మనామా:భారతీయ వలసదారుడి మృతి

మనామా:ఉమ్‌ అల్‌ హ్సామ్‌లో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు కేరళకు చెందిన భారతీయుడిగా గుర్తించారు. మృతిడి పేరు మొహమ్మద్‌ రఫీక్‌ కాగా, అతని వయసు 47 ఏళ్ళు. గత కొద్ది రోజులుగా మొహమ్మద్‌ రఫీక్‌ ఆచూకీ తెలియలేదని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అయితే సొంత అపార్ట్‌మెంట్‌లోనే మొహమ్మద్‌ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఓ రెస్టారెంట్‌లో మొహమ్మద్‌ రఫీక్‌ పనిచేస్తున్నాడు. అక్సర్‌లో వేరే చోట పని దొరికినట్లు తమకు కొద్ది రోజుల క్రితం తెలిపాడనీ, ఆ తర్వాత జులై 13 నుంచి అతని ఆచూకీ తమకు తెలియలేదని కో-వర్కర్స్‌ పోలీసులకు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com