గార్బేజ్ ట్రక్ బోల్తా: క్లీనర్ దుర్మరణం
- July 27, 2018
కువైట్: కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం గార్బేజ్ ట్రక్ ఒకటి బోల్తా పడటంతో ఆసియాకి చెందిన క్లీనర్ మృతి చెందగా, మరో ఇద్దరు ఈ ఘటనలో గాయపడ్డారు. దాహెర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరో ఘటనలో అగ్ని ప్రమాదం కారణంగా ఓ మహిళ గాయపడింది. సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకోగానే, సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్మెన్, అపార్ట్మెంట్ నుంచి జనాల్ని ఖాళీ చేయించారు. ఈ ఘటనలో 18 ఏళ్ళ అరబ్ వలస మహిళ గాయపడ్డారు. ఆమెను తక్షణం ముబారక్ హాస్పిటల్లో చేర్చి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా వుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!