అబుదాబీలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి
- July 30, 2018
అబుదాబీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, 44 మంది గాయపడ్డారు. ఓ బస్సు, మరో రెండు వాహనాలు అల్ షవామెక్ బ్రిడ్జిపై ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వున్నపళంగా వాహనాన్ని టర్న్ చేయడం, తగినంత గ్యాప్ పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఉదయం 7.30 ఇమిషాల సమయంలో ఆపరేషన్ రూమ్కి ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందింది. పోలీస్ పెట్రోల్స్, అంబులెన్సెస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డవారిని హుటాహుటిన అల్ రహ్బా మరియు ముఫ్రాఖ్ హాస్పిటల్స్కి తరలించారు. వాహనదారులు తమ వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ, రోడ్ రూల్స్ పాటించాలనీ అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!