తెలుగు రాష్ట్రాల్లో కంపెనీలకు ముప్పు
- July 30, 2018
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కింద నియమాలను పాటించని ఏపీ, తెలంగాణ పరిధిలోని 13వేల కంపెనీల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరపకపోవడం, వార్షిక నివేదికలు దాఖలు చేయకపోవడం, ఒకే చిరునామాతో ఎక్కువ కంపెనీలు ఉండటం లాంటి కారణాలతో తెలుగు రాష్ట్రాల్లోని 13 వేల కంపెనీలకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నోటీసులు జారీ చేసింది. కాగా 2017లో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ 20, 282 కంపెనీల లైసెన్స్ రద్దు చేసింది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..