ఈద్ అల్ అదా: ఉద్యోగులకు ముందస్తు వేతనం
- August 03, 2018
రస్ అల్ ఖైమా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి డైరెక్షన్స్ మేరకు రస్ అల్ ఖైమాలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఈద్ అల్ సందర్భంగా ముందస్తు వేతనాన్ని అందించే ప్రక్రియను సమీక్షిస్తున్నారు రస్ అల్ ఖైమా క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ సౌద్ సక్ర్ అల్ కాసిమి. రస్ అల్ ఖైమా హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ లతీఫ్ ఖలీఫా మాట్లాడుతూ, ప్రస్తుతం సేలరీ మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. సెలవుల్లో ఆయా కుటుంబాల్లో ఆనందం నింపేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారాయన.
తాజా వార్తలు
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!







