బహ్రెయిన్:రెండు ఆత్మహత్యలతో ఎక్స్పాట్ కమ్యూనిటీ షాక్
- August 14, 2018
బహ్రెయిన్:ఓ వ్యక్తి, ఆ వ్యక్తి బ్రదర్ ఇన్ లా భార్య ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో ఎక్స్పాట్ కమిటీ షాక్కి గురయ్యింది. బలవన్మరణానికి పాల్పడ్డ ఇద్దరూ డాక్టర్లు కావడం గమనార్హం. డాక్టర్ ఇబ్రహీమ్ రౌతర్, డాక్టర్ షమ్లినా మొహమ్మద్ సలీమ్, బు కువారా అపార్ట్మెంట్లో విగత జీవులై కన్పించారు. విషపూరితమైన పిల్స్ తీసుకుని ఈ ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. డాక్టర్ ఇబ్రహీమ్, కేరళలోని కొల్లామ్కి చెందిన అనస్థీసియస్ట్. డాక్టర్ షమ్లినా కేరళలోని పంతనమ్తిట్టకు చెందినవారు. ఈ ఘటనపై ఇంటీరియర్ మినిస్ట్రీ విచారణ ప్రారంభించింది. మృతదేహాల్ని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్కి తరలించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!