డిసెంబర్ 14న ఇండియన్ హెరిటేజ్ ఫెస్టివల్
- August 15, 2018
బహ్రెయిన్:ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐసిఆర్ఎఫ్), డిసెంబర్ 14న ఇండియన్ హెరిటేజ్ ఫెస్టివల్ని అంగరంగ వైభవంగా నిర్వహించబోతోంది. ఇండియన్ ఎంబసీ పాట్రనేజ్లో ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తారు. 'ట్రిబ్యూట్ టు బహ్రెయిన్' పేరుతో నిర్వహించనున్న ఈ ఫెస్టివల్లో పలు కల్చరల్ హ్యాపెనింగ్స్, ఈవెంట్స్ వుంటాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఈ ఫెస్టివల్లో ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ నిషా రంగరాజన్ మాట్లాడుతూ, 'స్పెక్ట్రా 2018' పేరుతో యాన్యువల్ ఆర్ట్ కార్నివాల్గా ఇండియన్ హెరిటేజ్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతలో ఆర్టిస్టిక్ టాలెంట్ని వెలికి తీసే క్రమంలో ఫ్యూచర్ జనరేషన్కి కేటలిస్ట్గా ఈ ఈవెంట్ ఉపయోగపడ్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్