కేరళకు బహ్రెయిన్ ఫైనాన్స్ కంపెనీ డొనేషన్
- August 16, 2018బహ్రెయిన్ ఫైనాన్స్ కంపెనీ, 3.5 మిలియన్ (రూపాయలు) అంటే సుమారు 19,500 బహ్రెయినీ దినార్స్ని కేరళ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేసింది. కేరళ ప్రస్తుతం ఎదుర్కొంటున్న వరదల పరిస్థితి నేపథ్యంలో, ముఖ్యమంత్రి సహాయ నిధికి బహ్రెయిన్ ఫైనాన్స్ కంపెనీ ఈ డొనేషన్ చేయడం జరిగింది. బహ్రెయిన్ ఫైనాన్స్ కంపెనీ డెలిగేట్స్ పాన్సిలీ వార్కీ (జనరల్ మేనేజర్), దీపక్ నాయర్ (హెడ్ ఆఫ్ రిటైల్ సేల్స్), సోమనాథన్ (హెడ్ ఆఫ్ డీలింగ్స్) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేరళలో వరదల కారణంగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు