'సమీరం' ట్రైలర్ రిలీజ్
- August 17, 2018నూతన నిర్మాణ సంస్థ అనిత్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో అనిత దేవేందర్రెడ్డి, సురేష్ కేషవన్, జి.రుక్మిణి కలిసి సంయుక్తంగా తెరకెక్కుతున్న చిత్రం సమీరం. కొత్త హీరో హీరోయిన్లు యశ్వంత్, అమృత ఆచార్య నటిస్తున్నారు. రవి గుండబోయిన దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ట్రైలర్ను విడుదల చేశారు. ఈసందర్భంగా మీడియాతో అనిత్ దేవేందర్రెడ్డి మాట్లాడారు.. ఈసినిమా మొత్తం బ్యాంకాక్లో స్క్రిప్టు వర్క్చేశామన్నారు.సినిమా కూడ అక్కడే షూటింగ్ చేసామని, తనకు సహకరించిన తొటి నిర్మాత, స్నేహితుడు డాక్టర్ సురేష్ కేషవన్ మంచి సపోర్ట్ ఇచ్చారని తెలిపారు. త్వరలో ప్రేక్షకుల మందుకు రాబోతున్న ఈసినిమాను ఆదరించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో దర్శకుడు రవి గుండబోయిన , లిరిక్ రైటర్ రాంబాబు గోశాల, సంగీత దర్శకుడు యాజమాన్య, హీరో యశ్వంత్, హీరోయిన్ అమృత్ ఆచార్య, గెటప్శ్రీను,జబర్దస్త్ రరాము, తదితరులు మాట్లాడారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ