కేరళ బాధితుల కోసం ఇండియన్ స్కూల్ స్టూడెంట్స్ విరాళం
- August 17, 2018
మస్కట్:ఇండియన్ స్కూల్ అల్ ఘుబ్రా, బేక్ సేల్ని ఆగస్ట్ 16న నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా నిధుల్ని సేకరించి, వరదలతో విలవిల్లాడుతున్న కేరళను ఆదుకునేందుకు ఆ విరాళాన్ని ఇవ్వాలన్నది ఆ స్కూల్ ఆలోచన. టీచర్లు, స్టూడెంట్స్ పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సేల్స్ తాలూకు ప్రొసీడ్స్ని కేరళ చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ - స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకన్నీవనర్ సునీల్ కట్టకత్కి అందించడం జరిగింది. తాజా సమాచారాన్ని బట్టి కేరళలో వరదల కారణంగా దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ప్రముఖ విమానాశ్రయాల్లో ఒకటి అయిన కొచ్చి ఎయిర్పోర్ట్ని సైతం ఈ వరదలతో తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!