మస్కట్:సీవేజ్ పిట్లో కూరుకుపోయిన కార్మికుడు
- August 17, 2018మస్కట్:ఆసియా జాతీయుడైన ఓ వలస కార్మికుడు సీవేజ్ పిట్లో కూరుకుపోగా, అతన్ని అత్యంత చాకచక్యంగా వెలికి తీసినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. సీవేజ్ పిట్కి సంబంధించిన వాల్ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బౌషెర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సీవేజ్ పిట్ నుంచి రక్షించిన వెంటనే, బాధితుడికి అత్యవసర వైద్య చికిత్స అందించి, ఆ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బాధితుడికి బలమైన గాయాలు తగిలినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..