మస్కట్:రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు
- August 17, 2018
మస్కట్:రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురు గాయాలపాలైనట్లు అల్ వుస్తా హెల్త్ డైరెక్టరేట్ వెల్లడించింది. విలాయత్ ఆఫ్ హైమాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డవారికి ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం ఎనిమిది మంది ఆసుపత్రికి తరలింపబడగా అందులో రెండు రెడ్ కేసులనీ, ఎల్లో కేసుని అంబులెన్స్ ప్లేన్ ద్వారా ఖౌలా హాస్పిటల్కి తరలించడం జరిగిందనీ, మిగతావారిని 24 గంటలపాటు అబ్జర్వేషన్లో వుంచారనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్