కేరళను ఆదుకోండి.. పోప్ ఫ్రాన్సిస్
- August 19, 2018
వరదలకు ఘోరంగా దెబ్బతిన్న కేరళను ఆదుకోవాల్సిందిగా అంతర్జాతీయ సమాజాన్ని కోరారు పోప్ ఫ్రాన్సిస్. ఇవాళ వాటికన్ సిటీలో జరిగిన వారాంతపు ఆదివారం ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ వరదల్లో మరణించినవారి కోసం ప్రార్థన చేయాల్సిందిగా వాటికన్ స్క్వేర్ ప్రార్థనల్లో పాల్గొన్నవారిని కోరారు. కేరళ ప్రజలను ఆదుకునేందుకు క్యాథలిక్ చర్చి చర్యలు తీసుకొంటోందని పోప్ వెల్లడించారు. ఈ విషాద సమయంలో అంతర్జాతీయ సమాజం భారత్కు అండగా నిలవాలని, వరదల్లో దెబ్బతిన్నవారికి సాయం చేయాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- ఉక్రెయిన్ ప్రధానిగా కోరెట్స్కీ...
- భారత్ పై రెండో వన్డేలో విజయం..
- ఇరాన్పై సైనిక చర్యలో పాల్గొనే ఉద్దేశం లేదు.. ఖతార్..!!
- ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు అమెరికా షాక్!
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు..
- విశాఖలో మళ్లీ కరోనా కలకలం..
- దుబాయ్ పై తప్పుడు వార్తలు ప్రచురిస్తే చర్యలు..
- జర్మనీలో ఉద్యోగాలకు టామ్కామ్ నోటిఫికేషన్..
- డౌన్టౌన్ దుబాయ్లో పేలుళ్ల వార్తలు అవాస్తవం..
- తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరుపై సమగ్ర సమీక్ష: డీజీపీ సీవీ ఆనంద్







