కేరళను ఆదుకోండి.. పోప్ ఫ్రాన్సిస్
- August 19, 2018
వరదలకు ఘోరంగా దెబ్బతిన్న కేరళను ఆదుకోవాల్సిందిగా అంతర్జాతీయ సమాజాన్ని కోరారు పోప్ ఫ్రాన్సిస్. ఇవాళ వాటికన్ సిటీలో జరిగిన వారాంతపు ఆదివారం ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ వరదల్లో మరణించినవారి కోసం ప్రార్థన చేయాల్సిందిగా వాటికన్ స్క్వేర్ ప్రార్థనల్లో పాల్గొన్నవారిని కోరారు. కేరళ ప్రజలను ఆదుకునేందుకు క్యాథలిక్ చర్చి చర్యలు తీసుకొంటోందని పోప్ వెల్లడించారు. ఈ విషాద సమయంలో అంతర్జాతీయ సమాజం భారత్కు అండగా నిలవాలని, వరదల్లో దెబ్బతిన్నవారికి సాయం చేయాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..









