కేరళను ఆదుకోండి.. పోప్ ఫ్రాన్సిస్
- August 19, 2018
వరదలకు ఘోరంగా దెబ్బతిన్న కేరళను ఆదుకోవాల్సిందిగా అంతర్జాతీయ సమాజాన్ని కోరారు పోప్ ఫ్రాన్సిస్. ఇవాళ వాటికన్ సిటీలో జరిగిన వారాంతపు ఆదివారం ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ వరదల్లో మరణించినవారి కోసం ప్రార్థన చేయాల్సిందిగా వాటికన్ స్క్వేర్ ప్రార్థనల్లో పాల్గొన్నవారిని కోరారు. కేరళ ప్రజలను ఆదుకునేందుకు క్యాథలిక్ చర్చి చర్యలు తీసుకొంటోందని పోప్ వెల్లడించారు. ఈ విషాద సమయంలో అంతర్జాతీయ సమాజం భారత్కు అండగా నిలవాలని, వరదల్లో దెబ్బతిన్నవారికి సాయం చేయాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..