కేరళను ఆదుకోండి.. పోప్ ఫ్రాన్సిస్
- August 19, 2018
వరదలకు ఘోరంగా దెబ్బతిన్న కేరళను ఆదుకోవాల్సిందిగా అంతర్జాతీయ సమాజాన్ని కోరారు పోప్ ఫ్రాన్సిస్. ఇవాళ వాటికన్ సిటీలో జరిగిన వారాంతపు ఆదివారం ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ వరదల్లో మరణించినవారి కోసం ప్రార్థన చేయాల్సిందిగా వాటికన్ స్క్వేర్ ప్రార్థనల్లో పాల్గొన్నవారిని కోరారు. కేరళ ప్రజలను ఆదుకునేందుకు క్యాథలిక్ చర్చి చర్యలు తీసుకొంటోందని పోప్ వెల్లడించారు. ఈ విషాద సమయంలో అంతర్జాతీయ సమాజం భారత్కు అండగా నిలవాలని, వరదల్లో దెబ్బతిన్నవారికి సాయం చేయాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







