అల్ ఘుబ్రా భారతీయ పాటశాలలో వృత్తి ప్రదర్సనలో పాల్గొన్న 31 విశ్వవిద్యాలయాలు
- December 15, 2015
భారతీయ పాటశాలలో నిర్వహించిన కరీర్ ఫెయిర్ కార్యక్రమంలో 31 విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి.
డిసెంబర్ 7 వ తేదీన అల్ ఘుబ్రా పాటశాల ఆడిటోరియంలో వృత్తి ప్రదర్సన ( కరీర్ ఫెయిర్ ) ఏర్పాటు
చేశారు.ముఖ్య అథిదిగా గఫార్ ఇంజనీరింగ్ కాంట్రాక్టింగ్ కంపెనీ డైరెక్టర్ మొహమ్మద్ అల్ గఫార్
పాల్గొన్నారు.ముఖ్య ప్రసంగీకుడుగా నితిన్ రాజ్దవాస్ మాట్లాతుతూ, తమ లక్ష్యాలను నిర్ణయించుకొని
వాటిని సాధించడానికి విద్యార్ధులు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.ఈ కరీర్ ఫెయిర్ లో ఆస్ట్రేలియా ,
జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ , అమెరికాకు విద్యార్ధులు పలువురు హాజరయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









