అల్ ఘుబ్రా భారతీయ పాటశాలలో వృత్తి ప్రదర్సనలో పాల్గొన్న 31 విశ్వవిద్యాలయాలు

- December 15, 2015 , by Maagulf
అల్ ఘుబ్రా భారతీయ పాటశాలలో వృత్తి ప్రదర్సనలో పాల్గొన్న 31 విశ్వవిద్యాలయాలు

  భారతీయ పాటశాలలో  నిర్వహించిన కరీర్ ఫెయిర్ కార్యక్రమంలో 31 విశ్వవిద్యాలయాలు  పాల్గొన్నాయి.
 డిసెంబర్ 7 వ తేదీన అల్ ఘుబ్రా పాటశాల ఆడిటోరియంలో  వృత్తి ప్రదర్సన (  కరీర్ ఫెయిర్ ) ఏర్పాటు  
 చేశారు.ముఖ్య అథిదిగా గఫార్ ఇంజనీరింగ్ కాంట్రాక్టింగ్ కంపెనీ డైరెక్టర్ మొహమ్మద్ అల్ గఫార్ 
 పాల్గొన్నారు.ముఖ్య ప్రసంగీకుడుగా నితిన్ రాజ్దవాస్ మాట్లాతుతూ, తమ లక్ష్యాలను నిర్ణయించుకొని 
 వాటిని సాధించడానికి విద్యార్ధులు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.ఈ  కరీర్ ఫెయిర్ లో ఆస్ట్రేలియా , 
 జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ , అమెరికాకు విద్యార్ధులు పలువురు హాజరయ్యారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com