టాంజానియాలో ఏ.పి వాసి మృతి
- August 20, 2018
ఆఫ్రికాలోని టాంజానియాలో గుంటూరు జిల్లా వాసి మృతి చెందాడు. టాంజానియాలో రెండేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న నిజాంపట్నానికి చెందిన సున్నంపూడి లక్ష్మణ్ (32) మృతి చెందాడు. ఆదివారం అర్ధరాత్రి లక్ష్మణ్ చినిపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. తోటి ఉద్యోగులే చంపి ఉంటారని లక్ష్మణ్ బంధువుల ఆరోపించారు. దీంతో టాంజానియా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!