అమరావతి బాండ్లు, పీడీ ఖాతాల్లో అక్రమాలు జరిగాయని గవర్నర్కు ఫిర్యాదు
- August 22, 2018
అమరావతి:టీడీపీ సర్కార్పై ఏపీ బీజేపీ నేతలు దాడి ముమ్మరం చేశారు. విజయవాడ గేట్ వే హోటల్లో గవర్నర్ నరసింహన్తో భేటీ అయిన బీజేపీ నేతలు..రాష్ట్రంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదు చేశారు. వీటిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. గవర్నర్తో సమావేశమైనవారిలో ఎంపీ జీవీఎల్ నరసింహా రావు, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ ఏపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రధానంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ టెండర్లు, ఏపీ అర్బన్ హౌసింగ్ టెండర్లు..అమరావతి బాండ్లు, పీడీ ఖాతాల్లో అక్రమాలు జరిగినట్లు గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!