సౌదీ రాయల్ మృతికి యూఏఈ లీడర్స్ సంతాపం
- August 23, 2018
సౌదీ రాయల్ మృతి నేపథ్యంలో సౌదీ కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్కి సంతాప సందేశాన్ని పంపారు యూఏఈ లీడర్స్. యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, కేబుల్ ఆఫ్ కండోలెన్స్ని పంపడం జరిగింది. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాని ప్రార్థిస్తున్నట్లు సంతాప సందేశంలో పేర్కొన్నారు. యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా కింగ్ సల్మాన్కి తమ సంతాప సందేశాల్ని పంపించడం జరిగింది. మృతి చెందిన సౌదీ రాయల్కి గురువారం ఇమామ్ టుర్కి బిన్ అబ్దుల్లా మాస్క్, రియాద్ సిటీలో ఫ్యునరల్ ప్రేయర్స్ జరుగుతాయి.
తాజా వార్తలు
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!







