సౌదీ రాయల్ మృతికి యూఏఈ లీడర్స్ సంతాపం
- August 23, 2018
సౌదీ రాయల్ మృతి నేపథ్యంలో సౌదీ కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్కి సంతాప సందేశాన్ని పంపారు యూఏఈ లీడర్స్. యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, కేబుల్ ఆఫ్ కండోలెన్స్ని పంపడం జరిగింది. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాని ప్రార్థిస్తున్నట్లు సంతాప సందేశంలో పేర్కొన్నారు. యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా కింగ్ సల్మాన్కి తమ సంతాప సందేశాల్ని పంపించడం జరిగింది. మృతి చెందిన సౌదీ రాయల్కి గురువారం ఇమామ్ టుర్కి బిన్ అబ్దుల్లా మాస్క్, రియాద్ సిటీలో ఫ్యునరల్ ప్రేయర్స్ జరుగుతాయి.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









