సౌదీ రాయల్ మృతికి యూఏఈ లీడర్స్ సంతాపం
- August 23, 2018
సౌదీ రాయల్ మృతి నేపథ్యంలో సౌదీ కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్కి సంతాప సందేశాన్ని పంపారు యూఏఈ లీడర్స్. యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, కేబుల్ ఆఫ్ కండోలెన్స్ని పంపడం జరిగింది. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని అల్లాని ప్రార్థిస్తున్నట్లు సంతాప సందేశంలో పేర్కొన్నారు. యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా కింగ్ సల్మాన్కి తమ సంతాప సందేశాల్ని పంపించడం జరిగింది. మృతి చెందిన సౌదీ రాయల్కి గురువారం ఇమామ్ టుర్కి బిన్ అబ్దుల్లా మాస్క్, రియాద్ సిటీలో ఫ్యునరల్ ప్రేయర్స్ జరుగుతాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







