కేరళ కోసం బిగ్బీ విరాళం
- August 24, 2018కేరళ వరద భాదితుల కోసం ప్రముఖుల విరాళాలు కొనసాగుతున్నాయి. తాజాగా బిగ్బి అమితాబచ్చన్ విరాళం ప్రకటించడమే కాకుండా వ్యక్తిగత వస్తువులను కూడా దానం చేశారు. వరదల చిక్కుకున్న వారిని రక్షించేందుకు కృషి చేస్తున్న సంస్థలకు అండగా ఉండేందుకు బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ రూ.51 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాగే తన వ్యక్తిగత వస్తువులైన 25 ప్యాంట్స్, 20 షర్టులు 50 జాకెట్ల,40 జతల షూస్ను రసూల్ పొకుట్టి ఫౌండేషన్కు అందజేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ