యెమెన్ఫై సౌదీ కూటమి వైమానిక దాడులు
- August 24, 2018సానా: సౌదీ సైనిక జరిపిన వైమానిక దాడుల్లో పలువురు పౌరులు మరణించారని యెమెన్లోని హుతీ రెబెల్స్ తెలిపారు. మృతుల్లో ఎక్కువమంది పిల్లలే వున్నారు. కాగా ఈ దాడుల వార్తలను సంకీర్ణ కూటమి తిరస్కరించింది. గురువారం జరిగిన ఈ దాడుల్లో 22మంది పిల్లలు, నలుగురు మహిళలతో సహా పలువురు చనిపోయారని హుతీ రెబెల్స్కి చెందిన టివి తెలిపింది. రెడ్ సీ నగరమైన హుదైదా నుండి 20కిలోమీటర్ల దూరంలో గల అడ్ దురైహిమిలో శరణార్ధుల శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. స్కూలు బస్సుపై సంకీర్ణ కూటమి జరిపిన దాడుల్లో 40మంది బాలురు మరణించిన రెండు వారాల్లోనే ఈ దాడి చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు