అహ్మదాబాద్:కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం..10మంది..
- August 26, 2018
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. భవన శిథిలాల కింద సుమారు 10మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు రెస్య్కూ టీం సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. ప్రమాదం సంభవించిన ఆర్ధరాత్రి నుంచి రెస్క్యూ నిర్వహిస్తున్నారు.ఒక్క సారిగా భవనం కూలిపోవడం స్థానికంగా కలకలం రేపింది. శిధిలాల కింద చిక్కుకున్న బాధితులు ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..