బీఎస్‌ఈలో అమరావతి బాండ్ల లిస్టింగ్‌...

- August 26, 2018 , by Maagulf
బీఎస్‌ఈలో అమరావతి బాండ్ల లిస్టింగ్‌...

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల కోసం బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ)లో అమరావతి బాండ్ల లిస్టింగ్‌ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, బీఎస్‌ఈ సీఈవో, ఎండీ ఆశిష్‌ కుమార్‌తో కలిసి గంట కొట్టి ఇవాళ ఉదయం 9.15 గంటలకు ఈ ప్రక్రియను ప్రారంభించారు. బీఎస్‌ఈలోని ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, సీఆర్డీఏ కార్యదర్శి అజయ్‌జైన్‌, కమిషనర్‌ శ్రీధర్‌, ఇతర అధికారులు పాల్గాన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com