దొంగతనం కేసులో ఇద్దరికి జైలు

- August 26, 2018 , by Maagulf
దొంగతనం కేసులో ఇద్దరికి జైలు

మస్కట్‌: మధాలో ఎలక్ట్రిక్‌ కేబుల్స్‌ని దొంగిలిస్తున్న ఇద్దర్ని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. అరెస్టయినవారిని వలసదారులుగా గుర్తించారు. నిర్మాణంలో వున్న ఓ భవనంలోని కేబుల్స్‌ని నిందితులు దొంగిలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దొంగిలించబడిన కేబుల్స్‌తో సహా నిందితుల్ని పోలీసులు పట్టుకున్నారు. మరో కేసులో దిబ్బా పోలీస్‌ స్టేషన్‌ ఫోర్స్‌, సముద్ర మార్గంలో అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ చేసిన నిందితుల్ని జ్యుడీషియల్‌ అథారిటీస్‌కి అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com