హరికృష్ణ అంత్యక్రియలు ఎక్కడ జరిపినా అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
- August 29, 2018
హరికృష్ణ అంత్యక్రియలు ఎక్కడ జరిపినా అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని.. అధికారులకు కూడా తెలియజేయడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. కుటుంబసభ్యుల ఎక్కడ కోరుకుంటే అక్కడే ప్రభుత్వం అంతక్రియలకు ఏర్పాట్లు చేస్తుందని తలసాని అన్నారు.. అటు హరికృష్ణ నివాసానికి ప్రముఖుల పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.. విఐపీలు, వివిధ రంగాల ప్రముఖులు హరికృష్ణ పార్దfవ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి