హరికృష్ణ అంత్యక్రియలు ఎక్కడ జరిపినా అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

- August 29, 2018 , by Maagulf
హరికృష్ణ అంత్యక్రియలు ఎక్కడ జరిపినా అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

హరికృష్ణ అంత్యక్రియలు ఎక్కడ జరిపినా అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని.. అధికారులకు కూడా తెలియజేయడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారు. కుటుంబసభ్యుల ఎక్కడ కోరుకుంటే అక్కడే ప్రభుత్వం అంతక్రియలకు ఏర్పాట్లు చేస్తుందని తలసాని అన్నారు.. అటు హరికృష్ణ నివాసానికి ప్రముఖుల పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.. విఐపీలు, వివిధ రంగాల ప్రముఖులు హరికృష్ణ పార్దfవ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com