కైలాష్ మానసరోవర్ యాత్రకు బయల్దేరిన రాహుల్ గాంధీ
- August 31, 2018
నూఢిల్లీ:కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు కైలాష్ మానసరోవర్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. కాగా భద్రతా కారణాల రీత్యా రాహుల్ గాంధీ ఏ మార్గంలో వెళుతున్నారనే విషయాన్ని వెల్లడించడానికి నిరాకరించారు. గత ఏప్రిల్లో కర్ణాటక ఎన్నికల కోసం వెళుతున్న సమయంలో రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ఆకాశంలో పల్టీలు కొట్టిన విషయం విదితమే. అప్పుడే కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్లాలని రాహుల్ నిర్ణయించుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!