దుబాయ్:1000 దిర్హామ్ల జరీమానా, 6 బ్లాక్ పాయింట్స్
- August 31, 2018
దుబాయ్:దుబాయ్ పోలీస్ వాహనదారులకు హెచ్చరిక జారీ చేస్తూ, ఓ ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ ప్రకారం వాహనదారులు ఎమర్జన్సీ వెహికిల్స్కి తప్పనిసరిగా దారి ఇవ్వవలసి వుంటుంది. ఒకవేళ దారి ఇవ్వని పక్షంలో 1000 దిర్హామ్ల జరీమానాతోపాటుగా 6 బ్లాక్ పాయింట్స్ని వాహనంపై నమోదు చేస్తారు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఎమర్జన్సీ వెహికిల్స్కి దారి ఇవ్వవలసి వుంటుందనీ, లేకపోతే జరీమానా, బ్లాక్ పాయింట్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని దుబాయ్ పోలీస్ వాహనదారులకు ట్విట్టర్ ద్వారా సూచనలాంటి హెచ్చరిక చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!