సెప్టెంబర్ 19న తీవ్రవాదులపై విచారణ
- September 01, 2018
బహ్రెయిన్:ఫోర్త్ హై క్రిమినల్ కోర్టులో సెప్టెంబర్ 19న 13 మంది తీవ్రవాదులపై విచారణ జరగనుంది. తీవ్రవాద సంస్థను స్థాపించి, తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. మాలోటోవ్ కాక్టెయిల్స్ని పొసెస్ చేయడం, అలాగే సోషల్ మీడియా ద్వారా పోర్నోగ్రాఫిక్ ఫొటోలు, వీడియోల్ని ప్రచారం చేయడం వంటివి నిందితులు చేస్తున్నట్లు చీఫ్ ఆఫ్ ది టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అడ్వకేట్ జనరల్ ఛాన్సెలర్ డాక్టర్ అహ్మద్ అల్ హమ్మాది చెప్పారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!