సెప్టెంబర్‌ 19న తీవ్రవాదులపై విచారణ

- September 01, 2018 , by Maagulf
సెప్టెంబర్‌ 19న తీవ్రవాదులపై విచారణ

బహ్రెయిన్:ఫోర్త్‌ హై క్రిమినల్‌ కోర్టులో సెప్టెంబర్‌ 19న 13 మంది తీవ్రవాదులపై విచారణ జరగనుంది. తీవ్రవాద సంస్థను స్థాపించి, తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. మాలోటోవ్‌ కాక్‌టెయిల్స్‌ని పొసెస్‌ చేయడం, అలాగే సోషల్‌ మీడియా ద్వారా పోర్నోగ్రాఫిక్‌ ఫొటోలు, వీడియోల్ని ప్రచారం చేయడం వంటివి నిందితులు చేస్తున్నట్లు చీఫ్‌ ఆఫ్‌ ది టెర్రర్‌ క్రైమ్‌ ప్రాసిక్యూషన్‌ అడ్వకేట్‌ జనరల్‌ ఛాన్సెలర్‌ డాక్టర్‌ అహ్మద్‌ అల్‌ హమ్మాది చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com